Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Andhra PradeshWest Godavari స్వతంత్రంగా పోటీ చేసి టీడీపీ కి చెక్ పెడతా..

స్వతంత్రంగా పోటీ చేసి టీడీపీ కి చెక్ పెడతా..

by Rama
Veturi Shivaramaraju

ఉండి నియోజకవర్గంలో విజయం సాధించి టీడీపీ కూటమికి చెక్ పెడతానని స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి శివరామరాజు (Veturi Shivaramaraju) ధీమా వ్యక్తం చేశారు. తాను చేసిన సేవా కార్యక్రమాల వల్లే ప్రజలు తన వెంట ఉన్నారని అన్నారు. టీడీపీ (TDP) కూటమిలో సీటు ఆశించి భంగపడ్డ వేటూరి శివరామరాజు ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు.. ప్రజల మద్దతు కోరుతూ ప్రచారాన్ని చేపట్టారు. 10 సంవత్సరాలపాటు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నానని, చంద్రబాబు ఆదేశాలు మేరకే ఉండి నియోజకవర్గ సీటును తన అనుచరుడికి కట్ట బెట్టి తాను ఎంపీగా పోటీ చేశానని అన్నారు. కనీసం తనను టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు సంప్రదించలేదని తనను మోసం చేసిన టీడీపీకి ఉండి నియోజకవర్గంలో విజయం సాధించి తగిన గుణపాఠం చెబుతానని స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి శివరామరాజు అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జగన్ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది.


జగన్‌ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు…
జగన్‌ విమర్శలకు అమరావతి అభివృద్ధే సమాధానమిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి …
దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే…….
దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ …
మన్యం జిల్లాలో గిరిజనల జీవన యాతన..
మన్యం జిల్లాలో గిరిజనుల జీవన పరిస్థితులు ఇంకా మారలేదు. జియ్యమ్మవలస మండలం పరిధిలోని చాపరాయిగూడ, బాపన్నగూడ, …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

004899
Total views : 33617

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.