Sunday, July 26, 2026
News Navigation
Sunday, July 26, 2026
News Navigation

Breaking

Sunday, July 26, 2026
Home Andhra PradeshWest Godavari స్వతంత్రంగా పోటీ చేసి టీడీపీ కి చెక్ పెడతా..

స్వతంత్రంగా పోటీ చేసి టీడీపీ కి చెక్ పెడతా..

by Rama
Veturi Shivaramaraju

ఉండి నియోజకవర్గంలో విజయం సాధించి టీడీపీ కూటమికి చెక్ పెడతానని స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి శివరామరాజు (Veturi Shivaramaraju) ధీమా వ్యక్తం చేశారు. తాను చేసిన సేవా కార్యక్రమాల వల్లే ప్రజలు తన వెంట ఉన్నారని అన్నారు. టీడీపీ (TDP) కూటమిలో సీటు ఆశించి భంగపడ్డ వేటూరి శివరామరాజు ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు.. ప్రజల మద్దతు కోరుతూ ప్రచారాన్ని చేపట్టారు. 10 సంవత్సరాలపాటు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నానని, చంద్రబాబు ఆదేశాలు మేరకే ఉండి నియోజకవర్గ సీటును తన అనుచరుడికి కట్ట బెట్టి తాను ఎంపీగా పోటీ చేశానని అన్నారు. కనీసం తనను టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు సంప్రదించలేదని తనను మోసం చేసిన టీడీపీకి ఉండి నియోజకవర్గంలో విజయం సాధించి తగిన గుణపాఠం చెబుతానని స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి శివరామరాజు అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జగన్ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోయింది.


నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ …
మంగళగిరిలో కాపర్ వైర్ చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న …
ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.
ఏలూరు జిల్లాలో ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: