అమ్మవారి సన్నిధిలో దుండగులు..
previous post
రాజంపేట మండలం గుండ్లూరు అగస్టేశ్వరాలయంలో చోరీ. దుండగులు కాపుల దారుడు వెంకటేష్ పై దాడి చేసి అమ్మవారి తాళిబొట్లతో సహా రెండు హుండీలు ఎత్తుకెళ్లారు. సుమారు లక్ష రూపాయలు విలువచేసే రెండు హుండీలలోని డబ్బు, అమ్మవారి తాళిబొట్లు దుండగులు దోచుకెళ్లారు.
Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.