వేసవి(Summer)లో ఐస్ వాటర్(Ice Water) తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఐస్ వాటర్ తాగడం వల్ల కొంతమందిలో గొంతులోని రక్తనాళాలపై ప్రభావం పడుతుంది. ఐస్ వాటర్ తరచూ తాగితే హృదయ స్పందన రేటు తగ్గుతుంది. ఈ ప్రభావం కార్నియల్ నరాల యాక్టివేట్కు దారితీయవచ్చు. ఫలితంగా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కోల్డ్ వాటర్ అదేపనిగా తాగితే దంతాల సున్నితత్వం పెరుగుతుంది. దంతాల పనితీరు మందగించి ఆహారం నమలడం కష్టంగా మారవచ్చు.
ఇది చదవండి:ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..!
కూల్ కేక్స్(Cool Cakes), ఐస్క్రీమ్స్(Ice Creams) వంటివి అతిగా తింటే కూడా దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా దంతాలపై ఉండే ఎనామిల్ తొలగిపోతుంది. దీంతో దంతక్షయం రిస్క్ పెరుగుతుంది. తినే సమయంలో లేదా తిన్న తర్వాత ఐస్ వాటర్ తాగితే గొంతు నొప్పి, చికాకు దారితీయవచ్చు. ఐస్ వాటర్ తాగితే వెన్నముకలోని నరాలు చల్లబడుతాయి. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. తలనొప్పిని ప్రేరేపిస్తుంది. మైగ్రేన్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జలుబుతో బాధపడుతుంటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నర్సులే.. డాక్టర్లు అయ్యారుభారతీయుడు-2 సినిమాలో మాదిరి ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నర్సులే వైద్యం చేస్తున్నారు. వైద్యులు లేకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనర్సులే.. డాక్టర్లు అయ్యారు . ఫోన్ లో చూసుకుంటూ వైద్యం చేస్తున్నారు. వారం రోజుల్లో ఒక్కసారి కూడా…
- అతి కష్టం మీద పెనుగోలు గ్రామానికి DMHO వైద్య సిబ్బందిములుగు జిల్లా వాజేడు మండలంలో మూడుగుట్టలు ఎక్కి, మూడు వాగులు దాటి అతి కష్టం మీద పెనుగోలు గ్రామానికి DMHO వైద్య సిబ్బంది చేరుకున్నారు. మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి…
- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన రిలీజ్ చేసింది. అధ్యక్షుడు స్వల్ప దగ్గు, జలుబుతోపాటు జ్వరంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం బైడెన్ డెలావేర లోని సముద్రతీరంలో ఉన్న…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి