తిరుపతి(Tirupati) అసెంబ్లీ ఎన్ డి ఏ ఉమ్మడి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) నామినేషన్ దాఖలు(Nomination filed) చేసారు. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ముఖ్యనేతలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఆరణి శ్రీనివాసులు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసారు.
ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్..
ఉదయం ఎస్ వి యూనివర్సిటీ(SV University) తారకరామా స్టేడియం(Tarakarama Stadium) నుంచి ర్యాలీ ప్రారంభంకాగా.. బాలాజీ కాలనీ సర్కిల్ లోని మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెస్ట్ చర్చ్ మీదుగా ఎంఆర్ పల్లి సర్కిల్ కు చేరుకుని అన్నమయ్య సర్కిల్ వరకు సాగింది. ర్యాలీలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఏనుగుల దాడుల్లో 2,853 మంది మృతిదేశంలో ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్లలో 2 వేల 853 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఒక్క గతేడాదిలోనే ఏకంగా 628 మంది గజరాజుల దాడుల్లో మృత్యువాత పడ్డారు. ఓ సభ్యుడు అడిగిన…
- నీతి ఆయోగ్ సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలునీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని ఇండియా కూటమి నేతల నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించారు. అది వారి హక్కు అని స్పష్టం చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే సీఎం స్టాలిన్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించారని…
- ముంబైకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిందివిద్యాసంస్థలు ఈరోజు పాఠశాలలకు సెలవును ప్రకటించాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితిని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు సమీక్షించారు. ఈరోజు మధ్య మహారాష్ట్రలోని కొంకణ్లో అత్యంత భారీ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి