రఘురామ లేఖ

హింసించిన ఆ ఇద్దరు ఐపీఎస్‌లుపై చర్యలు – రఘురామ లేఖ

<p>ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు&period; తనపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు&period; తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నారని వివరించారు&period; పీవీ సునీల్‌ కుమార్‌&comma; పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు హింసించారని…

Read more