Andhra Pradesh News

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా

<p>విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా అజిత్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు&period; ప్రస్తుతం మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ సీఎండీ‌à°—à°¾ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు విశాఖ ఉక్కు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు&period; à°ˆ మేరకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ…

Read more

జగన్‌ తిరుమల పర్యటన రద్దు

<p>వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది&period; à°ˆ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని&comma; రేపు స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు&period; అయితే&comma; గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని కూటమి పార్టీలు&comma;…

Read more

తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు

<p>తిరుమల లడ్డూ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది&period; అయితే సిట్ ఏర్పాటుపై తాజాగా జీవో విడుదల చేసింది&period; à°ˆ సిట్ చీఫ్‌à°—à°¾ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పని చేయనున్నారు&period; సభ్యులుగా గోపీనాథ్ జట్టి&comma; హర్షవర్ధన్ రాజు&comma; వెంకట్రావు&comma; సీతరామరాజు&comma; శినారాయణ…

Read more

థియేటర్ సిబ్బందిని చితకబాదిన NTR ఫ్యాన్స్

<p>కడపలోని రాజా థియేటర్ వద్ద జూ&period;ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు&period; &&num;8216&semi;దేవర&&num;8217&semi; రిలీజ్ షో సందర్భంగా చాలామంది అభిమానులు టికెట్ లేకుండానే థియేటర్లోకి దూసుకొచ్చారు&period; వారిని ఆపే క్రమంలోనే ఫ్యాన్స్&comma; థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది&period;…

Read more

జగన్ తిరుమల పర్యటనకు డిక్లరేషన్ తంటా!

<p>వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన ఏపీలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది&period; తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిపారనే వివాదం పూర్తిగా ముదిరిన వేళ ఆయన తిరుమలకు వెళ్తున్నారు&period; జగన్ తిరుమల పర్యటనపై హిందూ సంఘాలు&comma; ధార్మిక సంస్థలు&comma; బీజేపీ&comma; వీహెచ్…

Read more

భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతి

<p>గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది&period; ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది&period; ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14&period;20 అడుగులకు చేరింది&period; దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13&period;27 లక్షల క్యూసెక్కుల…

Read more

శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి

<p>తిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు&period; బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా&period;&period; ఆలయ అధికారులు శ్రీవారి…

Read more

తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు

<p>ప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు&period; తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు&period; బాధితులకు అందుతున్న సహాయక చర్యలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు&period; వరద బాధితులకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటానని హామీ ఇచ్చారు&period; బాధితుల…

Read more

హైడ్రాకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు

<p>హైడ్రా అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్‌టీఎల్&comma; బఫర్ జోన్‌లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది&period; ఇదే సమయంలో ఏపీలో బుడమేరులో ఆక్రమణల వల్ల కాలనీలు మునిగిపోయాయి&period; à°ˆ నేపథ్యంలో పవన్ కల్యాణ్…

Read more

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

<p>కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు&period; ఏలేరు కాలువకు భారీ à°—à°‚à°¡à°¿ పడి స్థానికులు వారం రోజులుగా వరద నీటిలోనే ఉంటున్నారన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన గొల్లప్రోలులోని జగనన్న కాలనీకి చేరుకున్నారు&period; వరద…

Read more