breaking

విద్యుత్ తీగలు తగిలి తీవ్ర గాయాలు..

<p>పుంగనూరు మేలుపట్ల కు చెందిన లతీఫ్ &lpar;28&rpar; కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ప్రతిరోజూ కూలి పనులుకు వెళ్లేవారు&period; రోజు మాదిరిగా ఉదయం స్థానికంగా రాయల్ పేట రోడ్డు లో రేకులు షెడ్ వేయుటకు వెళ్లినట్లు లతీఫ్ కుటుంబ సభ్యులు…

Read more

భూ హక్కు చట్టం రద్దు చేయాలంటూ ధర్నా..

<p>సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకురావడం దారుణమని న్యాయవాది వంగర వెంకటాచార్యులు అన్నారు&period; పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ భూహక్కు చట్టం 27&sol;2023ను రద్దు చేయాలని కోరుతూ…

Read more

దుర్గమ్మను దర్శించుకున్న పొంగులేటి..

<p>విజయవాడ&period;&period; కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు&period; వైఎస్ఆర్సిపి ఎంపీ మిధున రెడ్డి&comma; కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు&comma; కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు రుద్రరాజు&comma; ఏపీ కాంగ్రెస్ నేతలు పొంగులేటి ను రిసీవ్ చేసుకున్నారు&period; ఆలయ మర్యాదలతో…

Read more

శ్రీకాళహస్తి లో స్వామి అమ్మవారిని దర్శించుకున్న రోజా..

<p>శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవారిని మంత్రి నగిరి ఎమ్మెల్యే RK రోజా దర్శించుకున్నారు&period; ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు బోర్డు మెంబర్లు మంత్రి రోజాకి కుంభ స్వాగతం పలికారు&comma; స్వామి అమ్మవార్ల…

Read more

రౌడీ షీటర్ హత్య..

<p>తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్బారెడ్డి నగర్ లో అర్ధరాత్రి ఘటన à°“ చోటుచేసుకుంది&period; మృతుడు రౌడీ షీటర్ కిషోర్ à°—à°¾ పోలీసులు గుర్తించారు&period; హత్యకు కారణం తోటి స్నేహితుల మధ్య జరిగిన వివాదమే&period;&period;&comma; కత్తితో పొడిచి హతమార్చినట్టు సమాచారం&period;…

Read more

మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పధకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే..

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ మహాలక్ష్మి పథకం&comma; మహిళలకు ఉచిత బస్ ప్రయాణం&comma; ఆరోగ్యశ్రీ పెంపు ద్వారా 10 లక్షల రూపాయల వరకు వైద్య సేవల పథకాలను ప్రారంభించారు&period; ఎమ్మెల్యే చేతుల మీదుగా వంద పడకల…

Read more

టీడీపీ లోకి భారీ చేరిక..

<p>జగన్ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడి బ్రతుకు పోరాటానికి నానా తిప్పలు పడుతున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు&period; వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పి చంద్రబాబుకు పట్టం కడతారని ఆయన స్పష్టం…

Read more

కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ..

<p>హైదరాబాద్ తర్వాత అదే స్థాయిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఉత్తమ నగరంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తా అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు&period; కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ కేంద్రంలోని కాజీపేట డీజిల్ కాలనీ నుండి…

Read more

ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పగలగొట్టిన దుండగులు..

<p>గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం వరగాని మూలమలుపు వద్ద ఓల్డ్ మద్రాస్ రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగలు పగలగొట్టారు&period; à°ˆ మూల మలుపు వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట చేయకముందు రోజుకు…

Read more

రైస్ మిల్లు నుండి వెలువడే కాలుష్యంపై గ్రామస్తుల ఆందోళన

<p>నాగారం మండలం ప్రగతి నగర్ సమీపంలోని రఘురామ రైస్ మిల్లు నుండి వెలువడే పొగ&comma; దుమ్ము&comma; దూళితో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని మా గోడును ఎన్నిసార్లు వెల్లపుచ్చుకున్న పట్టించుకోకుండా మా ప్రాణాలతో చెలగాటమాడుతున్న రైస్ మిల్ యజమాన్యంపై కాలుష్య నివారణ బోర్డు నియమ…

Read more