Former Sarpanch

కర్నూలు జిల్లా హోసూరులో దారుణం

<p>కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణం జరిగింది&period; టీడీపీ నాయకుడు&comma; మాజీ సర్పంచ్ శ్రీనివాసులును కొంత మంది దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు&period; తెల్లవారుజామున బహిర్భూమికి పనిమీద వెళ్లిన శ్రీనివాసును దుండగులు వెంబడించారు&period;&period;అనంతరం ఆయన కళ్లలో కారం కొట్టి&comma; వేటకొడవళ్లతో…

Read more