news updates telangana

‘ఛల్ దేఖ్ లేంగే’ అంటూ కేటీఆర్ స్టెప్పులు… ఎన్నికల వేళ కార్యకర్తలలో కొత్త జోష్

<p>ఎన్నికల్లో గెలుపోటములు సహజమని&comma; ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని BRS అధినేత&comma; సీఎం కేసీఆర్‌ అన్నారు&period; ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్రలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు&period; ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌…

Read more