ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు

Students rally

Advertisements

&NewLine;<p>గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు&period; ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు&period; హాజరై చిందులు వేశారు&period; సీఎం జగన్ మాస్కులతో జగన్ వల్లే విద్య అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన చేశారు&period; మంచి నీళ్ళు ఇవ్వలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తంచేశారు&period; మార్కెట్ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది&period; పోలీసులు అక్కడ నుంచి విద్యార్థులను పంపిచివేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.

ఆగస్టు చివరి నాటికి నల్లమల సాగర్‌కు వెలిగొండ జలాలు.