Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshChittoor శ్రీవారి ఆలయంలో పెరిగిన ఆదాయం..

శ్రీవారి ఆలయంలో పెరిగిన ఆదాయం..

by Rama
Srivari income

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. గత ఇరవై నెలలుగా ప్రతి నెల 100 కోట్లు హుండీ ఆదాయం భక్తుల కానుకల రూపంలో వస్తుంది. వరుసగా 20వ నెల 100 కోట్ల మార్క్ ను దాటింది. అక్టోబర్ లో కూడా హుండి ఆదాయం 108 కోట్లు వచ్చింది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి సాధారణంగా ఉంది. నిన్న దాదాపు 59,335 మంది తిరుమల శ్రీవారిని దర్శించుచున్నారు. అలాగే 23 వేల 271 మంది తలనీలాలు సమర్పించారు.నిన్న ఒక్కరోజు ఉండి ఆదాయం 3.29 కోట్లు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.వీరికి సుమారు సర్వదర్శనం 12 గంటల సమయం పడుతుంది.

Advertisements

You may also like

Our Visitor

025756
Total views : 149106

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.