adilabad news
సింగరేణి ఇల్లందు క్లబ్ లో నూతన సంవత్సరం 2024 వేడుకలు మంచిర్యాల జిల్లా మందమర్రి, సింగరేణి అధికారులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏరియా జియం A. మనోహర్ సవిత పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ముందుగా సింగరేణి …
adilabad news
సింగరేణి ఇల్లందు క్లబ్ లో నూతన సంవత్సరం 2024 వేడుకలు మంచిర్యాల జిల్లా మందమర్రి, సింగరేణి అధికారులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏరియా జియం A. మనోహర్ సవిత పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ముందుగా సింగరేణి …
మందమర్రిలో విషాదం నెలకొంది. తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్- ధనలక్ష్మి దంపతులు ఇక్కడ పాపడాలు, చెకోడీలు తయారు చేసి విక్రయించడం చేస్తున్నారు. వ్యాపార పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లిన …
కార్మికులకు ముక్క చుక్క ఆశ చూపి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న INTUC సంఘం, గడిచిన 10 సంవత్సరాలలో కార్మికులను పీల్చి పిప్పి చేసిన సంఘం అడుగుజాడలలో INTUC సంఘం నడుస్తుంది. రాజకీయ జోక్యాన్ని పెంచి పోషించే దిశగా …
క్రిస్మస్ వేడుకలు మందమర్రి పట్టణంలో క్రైస్తవులు సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం ఉదయం నాలుగు గంటల నుండి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు. క్రీసు జన వృత్తాంతాన్ని భక్తుల కళ్లకు కట్టేలా చర్చిల్లో పశువుల …
మందమర్రి సింగరేణి ఏరియా కేకే-5 గని పై ఉదయం షిప్ట్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. వివిధ యూనియన్ లకు …
క్రిస్మస్ పర్వదినం సందర్బంగా విద్యార్థులకు క్రిష్మస్ జన్మదినం పండుగ, క్రీస్తు జననం, జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు, శాంతా ఏంజిల్ ప్లస్, వేషాదారుణలతో క్రీస్తు విశిష్టతను గురించి విద్యార్థులకు చదువుతో పాటు ఇతరుల పట్ల ప్రేమ, దయతో మెలగాలని, …
సింగరేణి 135 వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో సింగరేణి హై స్కూల్ మైదానం లో ఆవిర్భావ దినోత్సవo ఘనంగా నిర్వహించారు. గౌరవ వందనం అనంతరం సింగరేణి సంస్థ జెండాను ఆవిష్కరణ చేసిన …
మంచిర్యాల జిల్లా.. మాజీ కేంద్ర మంత్రివర్యులు, బడుగు బలహీవర్గాలకు ఆశాజ్యోతి, రాజకీయాల్లో ఓటమి అంటూ ఎరుగని వీరుడు, ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అలుపు లేకుండా పోరాటం చేసిన యోధుడు, స్వర్గీయ గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి …
మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ ప్రకటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం గ్రామంలో రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 15 మోటార్ …
మందమర్రి పట్టణ INTUC కార్యాలయంలో మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు, ప్రజలు అదిక …
Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.