Satya

కర్నూలు జిల్లా హోసూరులో దారుణం

<p>కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణం జరిగింది&period; టీడీపీ నాయకుడు&comma; మాజీ సర్పంచ్ శ్రీనివాసులును కొంత మంది దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు&period; తెల్లవారుజామున బహిర్భూమికి పనిమీద వెళ్లిన శ్రీనివాసును దుండగులు వెంబడించారు&period;&period;అనంతరం ఆయన కళ్లలో కారం కొట్టి&comma; వేటకొడవళ్లతో…

Read more

ఇజ్రాయెల్‌కు అమెరికా మ‌రోసారి భారీ ఆయుధ సాయం

<p>పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ తాజాగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది&period; ఇజ్రాయెల్‌కు 20 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ విక్రయాల ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది&period; అందులో అనేక ఫైటర్ జెట్లు&comma; 50పైగా ఎఫ్-15 ఫైటర్ జెట్స్&comma; అధునాతన ఎయిర్-టు-ఎయిర్…

Read more

భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

<p>చిత్తూరు జిల్లా గంగవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుపడ్డారు&period; ఇక ఇదే అంశంపై పోలీసులు మాట్లాడుతూ నిందితుల వద్ద దాదాపు 9 కేజీల గంజాయి ఉందన్నారు&period; దీని విలువ సుమారు లక్ష వరకు ఉంటుందని వారు తెలిపారు&period; ముద్దాయిలు…

Read more

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం

<p>ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది&period; పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత&comma; ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు à°ˆ విషయాన్ని స్పష్టం చేశారు&period; à°ˆ…

Read more

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు

<p>అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత&comma; మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేపట్టారు అధికారులు &period; 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం&comma; ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంలో తనిఖీలు…

Read more

చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి

<p>చైనా డ్రోన్ల విషయంలో వేగంగా పురోగతి సాధిస్తోంది&period; తాజాగా అతిపెద్ద పౌర రవాణా డ్రోన్‌ను తొలిసారి పరీక్షించింది&period; దీనిని à°† దేశానికి సిచువాన్‌ టెంగ్డెన్‌ సైన్స్‌ టెక్‌ ఇన్నోవేషన్‌ సంస్థ తయారుచేసింది&period; ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ల తయారీ&comma; విక్రయాల్లో చైనా అగ్రస్థానంలో…

Read more

కరీంనగర్ నగరంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

<p>భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ నుండి భారీ ఎత్తున &OpenCurlyQuote;హర్ ఘర్ తిరంగా’ యాత్ర జరిగింది&period; కేంద్ర మంత్రి బండి సంజయ్ à°ˆ యాత్ర లో పాల్గొన్నారు&period; తెలంగాణ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు…

Read more

అయోధ్య రాముడికి వేల కోట్లలో విరాళాలు

<p>అయోధ్య రామ మందిరానికి వేల కోట్లలో విరాళాలు వస్తున్నాయి&period; మనదేశం నుంచే కాకుండా&comma; ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి అయోధ్య రాముడికి వేల కోట్లలో విరాళాలు వస్తున్నాయి&period; à°—à°¤ 10 నెల్లలో రూ&period; 11 కోట్ల విదేశీ విరాళాలతో పాటు à°—à°¤…

Read more

దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం

<p>సీఎం అమెరికా పర్యటన ముగిసింది&period; అమెరికా నుంచిదక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటనకు వెళ్లింది&period; రెండ్రోజుల పాటు సియోల్‌లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు&period; పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దక్షిణకొరియా పర్యటన సాగనుంది&period; ఇటు తెలంగాణలో కార్యకలాపాలను…

Read more

మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

<p>చాలాకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత&period; ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఉన్న మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ప్రకటించారు&period; 93 ఏళ్ల వయసున్న ఆయన à°—à°¤…

Read more