Satya

రాజధాని అమరావతి రైతులకు శుభవార్త

<p>ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాజధాని అమరావతి రైతులకు శుభవార్త చెప్పారు&period; రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు&period; సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ…

Read more

అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

<p>పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా&comma; దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు&period; ఆగస్టు 14 వరకు à°ˆ పర్యటన కొనసాగనుంది&period; సీఎం వెంట సీఎస్‌ శాంతికుమారి&comma; ఐటీ&comma; పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్&comma;…

Read more

టీడీపీలో చేరిన నలుగురు YCP కౌన్సిలర్లు

<p>à°•à°¡à°ª జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది&period; ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి&comma; సీఎం సురేష్ నాయుడు సమక్షంలో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు&period; 8à°µ వార్డు కౌన్సిలర్ శాంతి&comma; 24 à°µ వార్డు కౌన్సిలర్ కమాల్ బాషా&comma; 29 à°µ…

Read more

రెస్టారెంట్ లో కుళ్లిన ఆహారపదార్థాలు

<p>పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిన ఆహారపదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు&period; నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమీషన్ హైదరాబాద్ ఛైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు…

Read more

ప్రభుత్వ ఆసుపత్రి ముందు KMM BCM CPM ధర్నా

<p>భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఖాలీగా ఉన్న వైద్యుల పోస్టులను&comma; నర్సులు ఇతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు&period;<br &sol;>ఈరోజు ఉదయం నుంచి నిరసన దీక్ష చేపట్టి à°¨ సీపియం…

Read more

రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బిజెపి పోరుబాట…

<p>పెద్దపల్లి జిల్లా రామగుండం లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని బిజెపి శ్రేణులు పోరుబాట పట్టాయి&period; రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు అడ్డుకున్నారు&period; దీంతో బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటు చేసుకుంది&period; కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో…

Read more

150 కోట్లతో జగ్గంపేటలో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తి చేస్తా

<p>కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితం అయ్యేవిధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్…

Read more

ఆగస్టు 14 నుంచి నీట్ యూజీ కౌన్సెలింగ్

<p>నీట్ అండర్ గ్రాడ్యుయేట్ 2024à°•à°¿ సంబంధించిన కౌన్సెలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభించనున్నట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ బి శ్రీనివాస్ తెలిపారు&period; అలాగే&comma; కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్ ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు&period; కౌన్సెలింగ్‌కు…

Read more

కేరళలో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండచరియలు

<p>కేరళలోని వయనాడ్ జిల్లాలో పలు ప్రాంతాలో కొండ చరియలు విరిగిపడ్డాయి&period; à°ˆ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 19 మంది మరణించారు&period; వందలాది మంది శిథిలాల à°•à°¿à°‚à°¦ చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు&period; వారిని కాపాడేందుకు ఘటనాస్థలంలో రెస్య్కూ టీమ్ సహాయక చర్యలు చేపట్టినట్లు…

Read more

తెలంగాణలో రెండో విడత రుణమాఫీ

<p>తెలంగాణలోని రైతులకు మరోసారి గుడ్ న్యూస్ అందించింది&period; నేడుతెలంగాణలో రెండో విడత రుణమాఫీ ప్రారంభించనుంది&period; లక్షన్నర రూపాయల వరకు రుణాల మాఫీని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు&period; à°ˆ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&comma; వ్యవసాయ శాఖ…

Read more