Satya

పూరిలో రేపు తెరుచుకోనున్న రహస్య గది

<p>ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు రేపు తెరుచుకోనున్నాయి&period; రేపు ఉదయం 9&period;51 నుంచి 12&period;15 à°—à°‚à°Ÿà°² వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు&period; దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది&period; శ్రీక్షేత్ర కార్యాలయంలో భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు…

Read more

రైతుల ఖాతాల్లోకి రేపే రుణమాఫీ

<p>అర్హులైన రైతులకు రేషన్‌కార్డు లేకున్నా 2 లక్షల వరకురైతుల ఖాతాల్లోకి రేపే రుణమాఫీ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు&period; ఎంపీలు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు&comma; ఐఏఎస్‌లు&comma; ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని తెలిపారు&period; రేపు లక్షలోపు రుణాల మొత్తం 6…

Read more

ఏపీలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు..

<p>ఏపీలో వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి&period; నేడు&comma; రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో&period;&period; సోమ&comma; మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది&period; అలాగే&comma; రాయలసీమలో తేలికపాటి నుంచి à°“…

Read more

మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

<p>బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అస్థిరంగా ఉందని&comma; పూర్తికాలం అధికారంలో కొనసాగకపోవచ్చునని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు&period; ముంబైకి వచ్చిన ఆమె శరద్ పవార్&comma; ఉద్దవ్ ఠాక్రేలతో భేటీ అయ్యారు&period; లోక్ సభ ఎన్నికల తర్వాత వీరితో భేటీ…

Read more

సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో రోజుకో మలుపు

<p>సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది&period; అతడు తనను మోసం చేశాడంటూ ఇటీవల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే&period; తాజాగా ఆమె అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్‌కు మెసేజ్ పంపించింది&period; తాను…

Read more

250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ల అనుసంధానం

<p>250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ల అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు&period; పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు&comma; ఏషియన్ ఇన్‌ప్రాస్ట్రక్చర్&comma; ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు&period; ఏపీలో 7 వేల213 కిలో మీటర్ల మేర…

Read more

మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

<p>మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు &period; రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో à°ˆ కేసును నమోదు చేశారు&period; సెక్షన్ 120బీ&comma; 166&comma; 167&comma; 197&comma; 307&comma; 326&comma; 465&comma; 508…

Read more

గాంధీ ట్రస్ట్ భూములు మింగేస్తున్న పలు నాయకులు

<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న గాంధీ ట్రస్ట్ భూములతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ భూములు కూడా అన్యాక్రాంతం అవుతుండడంతో à°—à°¤ కొద్ది సంవత్సరాలుగా పట్టణానికి చెందిన పలువురు నాయకులు&comma; సామాజికవేత్తలు లోకాయుక్తలో…

Read more

ఆగస్టులో పట్టాలెక్కబోతున్న వందేభారత్ స్లీపర్ రైళు

<p>ఆగస్టులో పట్టాలెక్కబోతున్న వందేభారత్ స్లీపర్ రైళుకు రైల్వే శాఖ వడివడిగా అడుగులు వేస్తోంది&period; తొలి రైలును ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది&period; ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు సిక్రింద్రాబాద్ &&num;8211&semi; ముంబై…

Read more

పారిశ్రామిక రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్

<p>పారిశ్రామిక రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు&period; ఏపీకి భారీగా పరిశ్రమలను తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు&period; అందులో భాగంగా… ఏపీలో 75 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్ సిద్ధమైంది&period; ఏపీలో ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ స్థాపనపై బీపీసీఎల్ ప్రతినిధులతో చంద్రబాబు…

Read more