కోన‌సీమ, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌ను క‌లిపే వ‌శిష్ట న‌దీపాయ‌పై నిర్మించిన దిండి..

Advertisements

<p>కోన‌సీమ&comma; à°ª‌శ్చిమ గోదావ‌à°°à°¿ జిల్లాల‌ను క‌లిపే à°µ‌శిష్ట à°¨‌దీపాయ‌పై నిర్మించిన దిండి &&num;8211&semi; చించినాడ బ్రిడ్జి మరమ్మతు పనుల్లో ఎన లేని జాప్యం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది&period; ఈ వారధిపై బస్సులు&comma; భారీ వాహనాలు వంటివి ప్రయాణించే పరిస్థితులు లేవు&period; ఎప్పటికీ ఈ వారధి మరమ్మతు పనులు పూర్తవుతాయో జాతీయ రహదారుల శాఖ అధికారులు చెప్పలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు&period; గత కొన్ని నెలల నుంచి దిండి-చించినాడ మధ్య భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో&&num;8230&semi; రాజోలు&comma; అటు పాలకొల్లు&comma; నరసాపురం&comma; ఇటు అమలాపురం డిపోల నుంచి బస్సులన్నీ రావులపాలెం&comma; సిద్ధాంతం మీదుగా వెళుతున్నాయి&period; ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల వారధిగా ఉన్న ఈ వంతెన పైనుంచి స్కూళ్లు&comma; కాలేజీల బస్సులు వందకు పైగానే నిత్యం నడుస్తుంటాయి&period; అయితే బస్సుల రాకపోకలు నిలిపివేయడం వల్ల విద్యార్థులు ఇరువైపుల నుంచి కాలినడకన నడిచి వంతెనకు అటు&comma; ఇటు ఉంచిన వాహనాలపై కాలేజీలకు వెళ్లవల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి&period; ఈ వారధి పనులు ఎప్పటికి పూర్తవుతాయో N H అధికారులు స్పష్టంగా చెప్పకపోవడంతో ప్రజలు వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.