Latest News

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

<p>తెలంగాణ రైతులను లక్ష్యంగా చేసుకుని నకిలీ బీటీ-3 పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేస్తోన్న అంతర్రాష్ట్ర రాకెట్‌ను ఎస్‌వోటీ ఎల్బీనగర్‌ జోన్‌ పోలీసులు ఛేదించారు&period; పక్కా సమాచారం మేరకు ఎస్‌వోటీ పోలీస్&ZeroWidthSpace; అధికారులు&comma; వ్యవసాయ శాఖ సిబ్బంది&comma; హయత్‌నగర్‌ పోలీసులు&period;&period; పీఎస్&ZeroWidthSpace;…

Read more

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

<p>సమ్మర్ వెకేషన్‌ను కేవలం సరదాగా గడపడమే కాదు&period;&period; చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తి&comma; క్రమశిక్షణ&comma; ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సిద్ధిపేటలో అద్భుతమైన వేదిక ఏర్పాటైంది&period; సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని జయశంకర్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం చిన్నారుల క్రికెట్ హడావుడితో కళకళలాడుతోంది&period; హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్…

Read more

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..

<p>కార్యకర్తే పార్టీ అధినేత అనేది&period;&period; మహానాడులో ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారు&period; మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా మహానాడు వేదికగా చాటిచెప్పాలని అన్నారు&period; సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు&period; టీడీపీ…

Read more

బ్యూటీ క్లినిక్లకు కేంద్రం వార్నింగ్..

<p>భారత్‌లో కాస్మెటిక్ ఇంజెక్షన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ&period;&period; ఇంజెక్షన్ రూపంలో ఉపయోగించే ఎలాంటి కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేయడం&comma;దిగుమతి చేసుకోవడం&comma; వినియోగించడం అనుమతించబోదని స్పష్టం…

Read more

పాకిస్తాన్లో పుల్వామా దాడుల సూత్రధారి హతం..

<p>పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి హమ్జా బుర్హాన్ హతమయ్యాడు&period; పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చిచంపారు&period; పుల్వామాకు చెందిన బుర్హాన్‌ ఉన్నత విద్యను అభ్యసించే నెపంతో 2017లో పాకిస్థాన్‌కు వెళ్లాడు&period; తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్‌లో…

Read more

వరల్డ్స్ మోస్ట్ పాపులర్, మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది..

<p>వరల్డ్స్ మోస్ట్ పాపులర్&comma; మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది&period; ఎస్&period;&period; భారత ప్రధాని నరేంద్ర మోదీ&comma; ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ&period;&period; à°ˆ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ ఒకే ఫ్రేమ్‌లోకి వస్తే చాలు&period;&period; ఇంటర్నెట్ సర్వర్లు క్రాష్‌…

Read more

ప.గో జిల్లా భీమవరం 36వ వార్డులో దారుణం..

<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆరేటి నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది&period; డ్రైనేజ్ మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తున్న సమయంలో విష వాయువు లీక్ కావడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు&period; మరో ఇద్దరు స్పృహ కోల్పోయారు&period;భీమడోలు నుంచి వచ్చిన మొత్తం ఎనిమిది మంది…

Read more

ఝార్ఖండ్‌లో 27 మంది మావోయిస్టుల లొంగుబాటు..

<p>ఝార్ఖండ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లకు మరో కీలక విజయంగా 27 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు&period; రాష్ట్ర డీజీపీ తదాషా మిస్త్రీ సమక్షంలో జరిగిన à°ˆ సరెండర్ కార్యక్రమంలో పలువురు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు&period;…

Read more

గోదావరి ఒడ్డునే దాహార్తి… పినపాకలో తాగునీటి సంక్షోభం..

<p>మండు వేసవి మొదలైతే చాలు… గోదావరి ఒడ్డున ఉన్న పల్లెల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం&comma; పినపాక&comma; మణుగూరు&comma; అశ్వాపురం మండలాల్లో మంచినీటి సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది&period; ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు…

Read more

తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి.

<p>తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి&period; ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మండుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు&period; ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపై జనసంచారం పూర్తిగా తగ్గిపోతోంది&period; నిత్యం రద్దీగా ఉండే పట్టణాలు కూడా మధ్యాహ్న సమయాల్లో…

Read more