భారత్‌-అమెరికా మధ్య కీలక ఒప్పందం..

భారత్‌-అమెరికా మధ్య కీలక ఒప్పందం

Advertisements

<p>భారత్‌–అమెరికా సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడింది&period; అరుదైన ఖనిజాల సరఫరా మరియు సహకారంపై ఇరు దేశాలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి&period; ఈ ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌&comma; అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియో సంతకాలు చేశారు&period;కీలకమైన అరుదైన ఖనిజాల సరఫరా&comma; పరిశోధన&comma; సాంకేతిక సహకారంపై ఇరు దేశాలు కొత్త ఒప్పందం కుదుర్చుకున్నాయి&period;ఈ ఒప్పందంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ మరియు అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియో అధికారికంగా సంతకాలు చేశారు&period;ఎలక్ట్రిక్ వాహనాలు&comma; సెమీకండక్టర్లు&comma; రక్షణ రంగం&comma; హైటెక్ తయారీకి అవసరమైన అరుదైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారం పెంచుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు&period;ఇరు దేశాల మధ్య వాణిజ్య&comma; వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందం కీలకంగా మారనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..