National

కాంగ్రెస్‌ పై సీఎం యోగి ఫైర్..

<p>ఛత్తీస్‌గఢ్‌లో కూడా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు&period; శనివారం కవార్ధాలో బీజేపీ నిర్వహించిన ప్రచార సభలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు&period;…

Read more

పుస్తకావిష్కరణ వాయిదా – ఇస్రో చీఫ్

<p>భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల సాధిస్తున్న విజయాలతో ఇస్రో చీఫ్ ఎస్&period;సోమనాథ్ పేరు మార్మోగుతోంది&period; అయితే&comma; ఆయన రాసిన à°“ పుస్తకం వివాదంలో చిక్కుకుంది&period; à°† పుస్తకం పేరు &&num;8216&semi;నిలవు కుడిచ్చ సింహంగళ్&&num;8217&semi;… ఇది మలయాళ పుస్తకం&period; à°†…

Read more

తీవ్రత భూకంపంతో ఉలిక్కిపడిన అయోధ్య..

<p>ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం రాత్రి 1 à°—à°‚à°Ÿ సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది&period; రిక్టర్ స్కేలుపై 3&period;6 తీవ్రతతో సంభవించిన à°ˆ భూకంపం స్థానికులను కలవరపరిచింది&period; అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని…

Read more

బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం..

<p>ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది&period; బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌కు రూ&period;508 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంచలన విషయం బయటపెట్టింది&period; à°ˆ…

Read more

తాజ్‌మహల్‌ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..

<p>ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది&period; పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై దృష్టి సారించాలని ఏఎస్ఐని…

Read more

ఫార్ ఎవరీ వన్.. పుస్తకం విడుదల..

<p>దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి యోగ మరియు వాస్తు శాస్త్రం తెలిసి ఉంటే మనము ఆరోగ్యంగా …సంతోషంగా ఉండగలమని ప్రముఖ వాస్తుశాస్త్రియుడు డాక్టర్ రవి రావు అన్నారు&period; రవి రావు à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ వాస్తు శాస్త్ర ఫార్ ఎవరీ వన్ అనే పుస్తకం…

Read more

జంట హత్యలు కలకలం..

<p>తూత్తు కుడి లోని మురుగేషన్ నగర్ ప్రాంతానికి చెందిన వసంతకుమార్ కుమారుడు మారిసెల్వం చిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు&period; à°—à°¤ మూడు రోజుల క్రితం దేవరజయంతి నాడు కార్తీక ఇంటి నుంచి వెళ్లి మరీసెల్వంను పెళ్లి చేసుకుంది&period; దీంతో ద్విచక్ర వాహనాల్లో వచ్చిన…

Read more

ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది..

<p>దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది&period; శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు&period; అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ రెండు రోజులపాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది&period; శుక్ర&comma; శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ…

Read more

ఎరుపెక్కిన సముద్రం – ఆందోళనలో స్థానికులు

<p>పుదుచ్చేరి వద్ద సముద్రం నీరు ఎర్రని రంగులోకి మారడం స్థానికులు&comma; పర్యాటకులకు ఆందోళన కలిగిస్తోంది&period; à°—à°¤ నాలుగైదు రోజులుగా సముద్రపు నీటిలో రంగుమార్పుతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు&period; ఎందుకిలా జరుగుతోందో అర్థంకాక టెన్షన్ పడుతున్నారు&period; à°ˆ మార్పులపై కొందరు ఇప్పటికే అధికారులకు…

Read more

స్టాక్ మార్కెట్లులో భారీ నష్టాలు

<p>దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి&period; బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 283 పాయింట్లు నష్టపోయి 63&comma;591 వద్ద స్థిరపడింది&period; 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 18&comma;989 వద్ద ముగిసింది&period; ఇక నిఫ్టీ బ్యాంక్ 109 పాయింట్లు నష్టపోయింది&period; బ్యాంకింగ్&comma; ఆటోషేర్లు ఎక్కువగా…

Read more