National

అమెరికాలో కాల్పులు… తెలుగు విద్యార్ధి మృతి

<p>అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన à°“ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు&period; ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ à°—à°¤ మూడు నెలల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు&period;…

Read more

ఫెంగల్ తుపాను బీభత్సం… రాయలసీమకు హెచ్చరిక

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది&period; à°ˆ తుపానుకు భారత వాతావరణ సంస్థ&period;&period;ఐఎండీ &&num;8216&semi;ఫెంగల్&&num;8217&semi; అని నామకరణం చేసింది&period; ప్రస్తుతం à°ˆ తుపాను పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు&comma; చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది&period; ఇది గంటకు 13…

Read more

ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారం

<p>పెట్రల్&comma; డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి&period; పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం&comma; రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు…

Read more

JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..

<p>దేశవ్యాప్తంగా ఉన్న NITలు&comma; IIITల్లో Btech&comma; బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ &lpar;జేఈఈ&rpar; 2025 జవనరి సెషన్‌ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది&period; అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది&period; సుమారు 13…

Read more

రేపు సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం…

<p>జార్ఖండ్‌లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది&period; à°ˆ నెల 28à°¨ హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు&period; à°ˆ…

Read more

కాసేపట్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

<p>పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి&period; దీంతో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది&period;<br &sol;>ఈసమావేశాల్లో ఈసారి వక్ఫ్ బోర్డు సవరణతో పాటు జమిలి ఎన్నికల నిర్వాహణ వంటి అంశాలపై చర్చ జరగడంతో పాటు మరో 16 బిల్లులను…

Read more

విశ్వశాంతి కోసం మోడీ ప్రయత్నం…

<p>హైదరాబాద్‌లోని హైటెక్ సిటి శిల్పకళా వేదికలో లోక్‌మంథన్-2024 కార్యక్రమం ముగింపు వేడుకలు నిర్వహించారు&period; నాలుగు రోజుల పాటు జరిగిన లోక్ మంథన్‌లో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు&period; à°ˆ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్&comma; గజేంద్ర సింగ్…

Read more

IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్..

<p>దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో భారత స్టార్ ప్లేయర్లు చరిత్రను తిరగ రాస్తున్నారు&period; వేలం స్టార్టింగ్ లోనే బౌలర్ అర్షదీప్ సింగ్‌ను పంజాబ్ జట్టు 18 కోట్లకు ఆర్టీఎమ్ చేసుకొగా&period;&period; అనంతరం స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను…

Read more

నాకు కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి

<p>వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు&period; ఎన్‌సీసీ పేరు వినగానే మనకు స్కూల్-కాలేజీ రోజులు గుర్తుకొస్తాయని&comma; తాను ఎస్‌సీసీ విద్యార్థిని అని తెలిపారు&period; à°† సమయంలో తాను పొందిన అనుభవం అమూల్యమైనదని పేర్కొన్నారు&period; ఎన్‌సీసీ…

Read more

ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ కేసు

<p>అదానీ ముడుపుల వ్యవహారం రాష్ట్రం&comma; దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె&period;నారాయణ అన్నారు&period; ప్రధాని మోదీకి అదానీ&comma; మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు&period; అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ప్రధాని జోక్యం చేసుకోకూడదన్నారు&period; 1&comma;750…

Read more