Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh వ్యక్తి అనుమానాస్పద మృతి

వ్యక్తి అనుమానాస్పద మృతి

by Rama
suspicious death

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బి.కొత్తకోట కు చెందిన కే.బాలకృష్ణ (37) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలకృష్ణ ఇవాళ ఉదయం బి.కొత్తకోట సమీపంలోని ఏటి వద్ద శవంగా తేలాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు. విగతజీవిగా పడి ఉన్న బాలకృష్ణను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న బి.కొత్తకోట పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014546
Total views : 80447

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.