#ఉత్తరప్రదేశ్ #నరేంద్రమోదీ #గంగాఎక్స్‌ప్రెస్‌వే #అభివృద్ధి #ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ #ఇండియాన్యూస్ #ప్రాజెక్టులు

గంగా ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ,594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్‌ వే,

<p>ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి చేరుకుంది&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకమైన à°—à°‚à°—à°¾ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు&period;594 కిలోమీటర్ల పొడవుతో&comma; సుమారు 36&comma;230 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన à°ˆ ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టుగా…

Read more