కాంగ్రెస్‌కు ఓటేస్తే భారాసకు వేసినట్లే

కాంగ్రెస్‌కు ఓటేస్తే భారాసకు వేసినట్లే

<p>తెలంగాణకు వచ్చినప్పుడల్లా ప్రజల్లో ఆశావాహ దృక్పథాన్ని చూస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు&period; బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు&period; రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు&period; బీఆర్ఎస్&comma; కాంగ్రెస్‌ స్వార్థ పార్టీలని…

Read more