#పశ్చిమగోదావరి #భీమవరం #ఆరేటినగర్ #విషాదఘటన #ఆంధ్రప్రదేశ్ #స్థానికవార్తలు #దుర్ఘటన #APNews #ప్రజలవేదన #తెలుగున్యూస్

ప.గో జిల్లా భీమవరం 36వ వార్డులో దారుణం..

<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆరేటి నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది&period; డ్రైనేజ్ మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తున్న సమయంలో విష వాయువు లీక్ కావడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు&period; మరో ఇద్దరు స్పృహ కోల్పోయారు&period;భీమడోలు నుంచి వచ్చిన మొత్తం ఎనిమిది మంది…

Read more