సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్న నారా లోకేష్

సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్న నారా లోకేష్

<p>పుట్టపర్తి ప్రశాంతి మందిరం&lpar;Puttaparthi Prasanthi Mandir&rpar;లో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్&lpar;Nara Lokesh&rpar;&period; ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టపర్తికి విచ్చేశారు&period;…

Read more