anantapuram

కొత్తపల్లి గ్రామంలో టిడిపి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..

<p>అనంతపురం జిల్లా గుత్తి మండలం à°Ÿà±€ కొత్తపల్లి గ్రామంలో టిడిపి&comma; వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది&period; గుంతకల్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గెలుపొందడంతో టిడిపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో కొందరు వైసిపి శ్రేణులు కవ్వింపు…

Read more