chittor news

భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

<p>చిత్తూరు జిల్లా గంగవరం ఫ్లైఓవర్ దగ్గర ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుపడ్డారు&period; ఇక ఇదే అంశంపై పోలీసులు మాట్లాడుతూ నిందితుల వద్ద దాదాపు 9 కేజీల గంజాయి ఉందన్నారు&period; దీని విలువ సుమారు లక్ష వరకు ఉంటుందని వారు తెలిపారు&period; ముద్దాయిలు…

Read more

పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత

<p>పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత &period; మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; మిథున్ రెడ్డిని అడ్డుకున్న టీడీపీ నేతలు&comma; శ్రేణులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; మిథున్…

Read more

బాధితులు పై దాడి చేసిన సచివాలయ సిబ్బంది..

<p>సర్వే చలానా కట్టేందుకు సచివాలయం వెళ్లిన భార్య భర్తలపై సచివాలయ సిబ్బంది దాడిచేసిన సంఘటన ఏతూరు గ్రామంలో చోటుచేసుకుంది&period;&period;బాధితులు పై దాడి చేసిన సచివాలయ సిబ్బంది&period;&period;పోలీసులు తమ పిర్యాదు స్వీకరించలేదని భాధితురాలు ఆవేదన&period;చిత్తూరు జిల్లా&comma;పుంగనూరు మండల పరిధిలోని ఏతూరు సచివాలయంలో శుక్రవారం…

Read more

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం

<p> చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కృష్ణా రెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సు మంగళవారం సాయంత్రం ఐదున్నర à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో దండపల్లి రూట్ నందు ఆగిపోయింది&period; ఏంటా అని ఆరా తీస్తే…

Read more