cvr

గోదాములో పీడీ రైస్ మాయం… మాజీ మంత్రి భార్యపై కేసు

<p>మాజీ మంత్రి&comma; వైసీపీ లీడర్ పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది&period; రేషన్‌ బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు&period; 185 టన్నుల…

Read more

లక్కీ భాస్కర్ ఎఫెక్ట్… విశాఖలో పిల్లలు మిస్సింగ్

<p>విశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది&period; హాస్టల్ నుండి తప్పించుకొని నలుగురు విద్యార్థులు పరారయ్యారు&period; à°ˆ ఘటన<br &sol;>మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది&period; సెయింట్ అన్స్ స్కూల్ లో 9à°µ తరగతి చదువుతున్న కిరణ్ కుమార్&comma;…

Read more

మా నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు

<p>మీడియాపై జరిగిన దాడికి తండ్రి తరఫున క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్&period;&period; మా నాన్న అంటే నాకు ప్రాణం&period;&period; మా నాన్న దేవుడు&period; మా నాన్నను మా అన్న విష్ణు&comma; వినయ్ ట్రాప్ చేశారని ఆరోపించారు&period; మా నాన్న దృష్టిలో నన్ను…

Read more

డిజిటల్ యుగంలో పొంచి ఉన్న సవాళ్లు..

<p>సైబర్ నేరాలు&comma; డీప్ ఫేక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు&period; &OpenCurlyQuote;మానవ హక్కుల దినోత్సవం’ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు&period; ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సవాళ్లు పొంచిఉన్నాయని చెప్పుకొచ్చారు&period; సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ త్వరగా వ్యాప్తి చెందుతోందని…

Read more

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు…బహిష్కరించిన BRS

<p>శాసనసభ వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు&comma; ఎమ్మెల్సీలకు నేడు&comma; రేపు రెండు రోజులపాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు&period; సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్&comma; మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తరగతుల ఏర్పాట్లను మంగళవారం వారు పరిశీలించారు&period;…

Read more

పత్తి రైతుల కోసం ఢిల్లీకి వెళ్లిన భువనగిరి ఎంపీ

<p>ఢిల్లీలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు&period; పత్తి రైతుల సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తాలని కోరారు&period; à°ˆ నేపథ్యంలోనే ఎంపీ చామల కిరణ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్&comma;…

Read more

కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు

<p>కాసేపట్లో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల తో కాన్ఫరెన్స్‌ జరగనుంది&period; కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలు&comma; స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్‌&comma; నూతనంగా తీసుకొచ్చిన పాలసీలతో పలు అంశాలపై అధికారులతో సిఎం దిశా నిర్దేశం…

Read more

ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం..

<p>ఎన్ని ఇబ్బందులొచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క&period; ప్రజాభవన్‌లో ప్రజావాణి లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు&period; ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారం అవుతున్నాయని&comma; ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు&period; ప్రజలకు…

Read more

అక్రమంగా చేపల వేట… కోస్టు గార్డు అదుపులో బంగ్లాదేశ్ మత్స్యకారులు

<p>భారత సముద్ర తీర జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్న 78 మంది మత్స్యకారులను ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అరెస్టు చేసింది&period; వాళ్లు చేపలు పట్టేందుకు ఉపయోగిస్తున్న రెండు ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది&period; భారత తీరంలో బంగ్లాదేశ్‌ మత్స్యకారులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా…

Read more

రేపు ఏపీ లో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

<p>రేపు ఏపీ లో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు&period; వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపొందించిన స్వర్ణాంధ్ర &commat; 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రభుత్వం రూపొందించింది&period;…

Read more