పల్నాటి యుద్ధం బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ చాపకుడు సిద్ధాంతం.. వింటే మొట్ట మొదట గుర్తొచ్చేది గురజాల నియోజకవర్గం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాటి పౌరుషానికి ప్రతీక గురజాల. ఇప్పుడు ఇక్కడ వైసీపీ – టీడీపీకి మధ్య పలనాటి యుద్ధమే …
cvr
-
-
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని 134 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. నంద్యాలలో 41 పరీక్ష కేంద్రాలు లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 30,242 మంది విద్యార్థులు …
-
అయ్యా.. లోకేష్ బాబు ఒక్కసారి ఆలోచించండి గ్రామాల్లో తలెత్తుకుని తిరగలేకున్నాం వైసిపి హయాంలో ఆదిమూలం పెట్టించిన అక్రమ కేసుల విషయమై ఇప్పటికీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం తెదేపా తరపున ఆదిమూలం పోటీచేస్తే ఖచ్చితంగా ఓడిపోతాడు.. ఓడిస్తాం తెదేపా నియోజకవర్గ …
-
దక్షిణాదిలో గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ జగిత్యాలలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే బీజేపీ …
-
మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ.. దర్యాప్తులో భాగంగా తొలిరోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఈడీ …
-
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ వైసీపీ నేతల ఇంకా అధికారంలోనే ఉన్నామనే బ్రమలో ఉండి ఏకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు. కోడ్ అమలులో ఉండగా సభలు, సమావేశాలు, ఊరేగింపులకు రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పని సరి అని తెలిసిన …
-
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ మొదలై 16 గంటలు పూర్తి్యుంది. కానీ ఇంకా మున్సిపాలిటీ అధికారులు జెండాలు, రాజకీయ నాయకుల పార్టీల ప్లెక్సీలు మెయిన్ రోడ్ లో దర్శనం ఇస్తున్న కానీ అధికారులు పట్టించుకోలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన …
-
కేంద్ర ఎన్నికల సంఘం నిన్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, ఏపీలోనూ ఎన్నికల కోడ్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. దీనిపై …
-
రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పారు. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ …
-
తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు పార్టీ మారారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో …