Dhulipala Narendra Kumar

కిలారి వెంకట రోశయ్యకు పరువునష్టం నోటీసు..

<p>తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు&comma; పొన్నూరు మాజీ శాసనసభ్యులు&comma; సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు కాపులపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారని స్థానిక శాసనసభ్యుడు కిలారి వెంకట రోశయ్య నిరాధారమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో…

Read more