Due to heavy rains and strong winds

రైతులకు తీరని లోటు – మంత్రి నాగార్జున

<p>బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున తెలిపారు&period; à°—à°¤ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు&comma; ఈదురు గాలులకు నేలమట్టమయిన…

Read more