Erravalli

కొనసాగుతున్న రాజశ్యామల యాగం – సీఎం కేసీఆర్‌

<p>ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది&period; యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహిస్తారు&period; కేసీఆర్‌ దంపతులు స్వయంగా à°ˆ పూజలో పాల్గొంటారు&period; విశాఖ శారదా పీఠాధిపతులతో…

Read more