kuppam

బైకులు ఢీకొని ఇద్దరు యువకులు మృతి.

<p>చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం&period; కృష్ణగిరి జాతీయ రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ&comma; అక్కడికక్కడే ఇద్దరు మృతి&period; బంగానత్తం చెందిన ప్రవీణ్ మరియు పై పాళ్యం కు చెందిన వారు అక్కడికి అక్కడే మృతి చెందారు&period;<&sol;p>&NewLine;

Read more

కుప్పం లో దారుణం..

<p>చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం లోని గుడిపల్లి మండలం యామగానిపల్లి పంచాయతీలో దారుణం… వామనమూర్తి &lpar;42&rpar; అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాయితో తలపై కొట్టి దారుణంగా చంపేశారు&period; యామగానిపల్లి సమీపంలోని పెద్దవంక సమీపంలో ఘటన చోటుచేసుకుంది&period; క్వారీలో టిప్పర్…

Read more