ఏపీలో నూతన ఇంధన పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పేరిట కొత్త విద్యుత్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014- 2019 మధ్య కాలంలో దేశంలో టాప్లో …
Latest Video News
-
-
హైదరాబాద్లో పబ్లపై పోలీసుల ఫోకస్ . ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 25 ప్రముఖ బార్ అండ్ పబ్బులలో 25 ప్రత్యేక బృందాలతో ఆకస్మిక సోదాలు చేశారు. పబ్లకు హాజరైనవారికి 12 ప్యానెల్ డ్రగ్ డిటెక్టివ్ కిట్లతో …
-
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్క్వర్టర్కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు …
-
ముడా కుంభకోణంలో విచారణను ఎదుర్కోనుండటం ఒకవైపు, వాల్మీకి కార్పొరేషన్ స్కామ్లో ఈడీ అరెస్టులు మరోవైపు, రాష్ట్ర వక్ఫ్బోర్డులో అవినీతి మరకలు ఇంకోవైపు వెరసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికే ముప్పు తెస్తున్నాయి. వీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆయన మెజారిటీ …
-
గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ జరిపారు. విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి …
-
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా …
-
తెలంగాణలో స్ట్రాంగ్ గా నడుస్తున్న విలీనం రాజకీయాలు. అదిగో పలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటోంది. కాదు ..కాదు.. మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ కౌంటర్ ఇస్తోంది. …
-
విశాఖ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఉన్న హోటల్స్, లాడ్జిల పై పోలీసుల మెరుపు దాడులు చేశారు. నగర వ్యాప్తంగా 400 మంది సిబ్బందితో 80 ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. …
-
ఇంజనీరింగ్ లో మిగిలిన సీట్ల కోసం ఫోర్త్ ఫేస్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వి వాంట్ ఫోర్త్ ఫేస్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ మొదలైంది. ఫోర్త్ ఫేస్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఇది వరకే హైకోర్టు …
-
కడప జిల్లాలో విద్యుత్ ఉద్యోగులపై SI దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వర్షం పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినందువల్ల సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులు చెప్పినా వినకుండా అకారణంగా పులివెందుల ఎస్సై అనిల్ కుమార్ గాయాలయ్యే …