కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రదీప్ కుమార్, అబ్రహాం, స్నేహమయి కృష్ణ అనే …
National News
-
-
ఇంజనీరింగ్ లో మిగిలిన సీట్ల కోసం ఫోర్త్ ఫేస్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వి వాంట్ ఫోర్త్ ఫేస్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ మొదలైంది. ఫోర్త్ ఫేస్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఇది వరకే హైకోర్టు …
-
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రదీప్ కుమార్, అబ్రహాం, స్నేహమయి కృష్ణ అనే …
-
వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్-భీంసేన్ స్టేషన్ల మధ్య ఈ తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో 22 బోగీలు పట్టాలు తప్పాయి. అంటే దాదాపు రైలు మొత్తం పట్టాలు తప్పినట్టే. …
-
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి నామినేషన్లు అందాయి. 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించింది. ఉత్తమ …
-
జమ్మూకశ్మీర్ , హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న కౌంటింగ్ …
-
ఆన్ లైన్ లో గంజాయి చాక్లెట్స్ బిజినెస్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ పెడితే గంజాయి చాక్లెట్స్ సైతం డెలివరీ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. దీనిపై టీజీఎన్ బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య బృందం నిఘా …
-
ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సమావేశమై తేదీలను ప్రకటించనుంది. జమ్ముకశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ ఉంది. దేశంలో …
-
వైరల్ వ్యాధి మంకీ పాక్స్ ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. గత రెండేళ్లలో ఈ వ్యాధికి సంబంధించి డబ్ల్యూహెచ్ఓ ఈవిధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి. తొలుత డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ …
-
దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వరుసగా 11వ సారి మోదీ ప్రతిష్టాత్మక ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోదీ తెల్లటి కుర్తా, చుడీదార్, …