కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందు మరోసారి పెళ్లి ప్రస్తావన వచ్చింది. వివాహం ఎప్పుడు చేసుకుంటారని కశ్మీరీ యువతులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 20, 30 ఏళ్లుగా ఈ ఒత్తిడిని అధిగమించానని చెప్పడం గమనార్హం. ఇటీవల జమ్మూ కశ్మీర్లో …
Rahul Gandhi
-
-
కులగణనపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి గళం విప్పారు. దేశ జనాభాలో 90 శాతం మంది ఇప్పటికీ వ్యవస్థకు దూరంగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన స్థాయిలో భాగస్వామ్యం లభించాలంటే …
-
పార్లమెంట్లో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన ప్రసంగంపై ఇప్పటికే పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హిందూ సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై దాడి చేసే అవకాశం …
-
బీజేపీ(YCP) మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. …
-
ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi)తో పాటు బీజేపీ(BJP)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి కీలక విమర్శలు చేశారు. తమని తాము దేశభక్తులుగా చెప్పుకునేవారు కులగణనకు సంబంధించిన విషయంలో మాత్రం భయపడుతున్నారని విమర్శించారు. అయినప్పటికీ …
-
లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) నేడు ఎన్నికల మేనిఫెస్టో(Election manifesto)ను విడుదల చేయనుంది. ఢిల్లీ(Delhi)లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా ఉదయం పదకొండున్నర గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ‘పాంచ్ న్యాయ్(Panch Nyay)’ …
-
2019లో వాయనాడ్ ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ కేరళ(Kerala)లోని వయనాడ్ నుంచి లోక్ సభ(Lok Sabha)కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆయన అమేథీ, వయనాడ్ రెండు చోట్లా ఎంపీగా పోటీ చేయగా, …
-
తుక్కుగూడ సభలో జాతీయ స్థాయి గ్యారెంటీలపై ప్రకటన: తుక్కుగూడ(Tukkuguda) నుంచి దేశ రాజకీయాలకు శంఖారావం(Shankharavam) పూరిస్తామని తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
-
అరవింద్ కేజ్రీవాల్ కు నిరసనగా రాంలీలా మైదాన్లో మెగా మార్చ్: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) అరెస్టుకు నిరసనగా ఈ నెల 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో మెగా మార్చ్ నిర్వహించనున్నట్లు …
-
ప్రతీ తల్లీ, ప్రతీ కూతురు శక్తి స్వరూపమే.. దేశంలోని ప్రతీ తల్లీ, ప్రతీ కూతురూ శక్తి స్వరూపమేనని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పేర్కొన్నారు. భారత మాతతో పాటు ప్రతీ తల్లిని, ప్రతీ సోదరీమణిని శక్తి స్వరూపంగా పూజిస్తానని …