Vasishta Godavari

భక్తులతో కిటకిటలాడుతున్న వశిష్ట గోదావరి

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో మార్గశిర పాడ్యమి పోలిస్వర్గం పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు&period; జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో పట్టణంలోని వలందర్&comma; అమరేశ్వర స్నానాల రేవులు భక్తులతో కిటకిటలాడాయి&period; స్నానమాచరించి గోదావరి గట్టుపై పూజలు…

Read more