#WARANGAL

ప్రారంభమైన ప్రజాపాలన విజయోత్సవాలు

<p>ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి&period; హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి&comma; హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు&period; ఏడాది ప్రజా పాలనలో సాధించిన…

Read more

ములుగు జిల్లాలో హై అలర్ట్ .. మావోయిస్టుల అలజడి

<p>ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు&period; పోలీసుల ఇన్ ఫార్మర్ల అనే నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపారు&period; ఆరుగురు మావోయిస్టులు పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఉయిక రమేష్ తో…

Read more

వరంగల్ స్మశాన వాటిక లో అఘోరాను కలిసిన హీజ్రాలు

<p>వరంగల్ లో à°’à°• స్మశానవాటికలో సేదతీరుతున్న అఘోరీని హిజ్రాలు కలిశారు&period; అఘోరీతో మాట్లాడి ఆమె మానసిక స్థితి తెలుసుకునేందుకు హిజ్రాలు ప్రయత్నించారు&period; ఇలా పబ్లిక్ ప్రదేశాల్లలో ఎందుకు తిరుగుతున్నావని హిజ్రాల సంఘం నాయకురాలు లైలా ఆమెను ప్రశ్నించారు&period; పర్యటనల పేరుతో ప్రజల్లోకి…

Read more

ప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లు

<p>రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నప్రజాపాలన విజయోత్సవ సభకు ముస్తాబైన ఓరుగల్లు&period; హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ జయంతి రోజున à°ˆ సభ నిర్వహించనుండగా&comma; సభా వేదికకు &&num;8216&semi;ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం&&num;8217&semi;à°—à°¾ పేరు…

Read more