#yadadri

భక్త జనసంద్రంగా మారిన యాదాద్రి దేవాలయం

<p>యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్త జనసంద్రంగా మారింది&period; కార్తీకమాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామి వారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు&period; కార్తీక దీపారాధన పూజలు&comma; సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూ…

Read more