ఇంప్లీడ్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ..

MP Raghurama

Advertisements

&NewLine;<p>ఏఏజీ&comma; సీఐడీ చీఫ్‌ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎంపీ రఘురామ వేసిన ఇంప్లీడ్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది&period; పిటిషన్‌ను సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌&comma; జస్టిస్‌ రఘునందన్‌ విచారించారు&period; అయితే నాట్‌ బిఫోర్‌ మీ&period;&period; అంటూ జస్టిస్‌ రఘునందన్‌ విచారణ నుంచి తప్పుకొన్నారు&period; దీంతో రఘురామ పిటిషన్‌ను ఏ బెంబ్‌ విచారించాలో సీజే మళ్లీ నిర్ణయించనున్నారు&period; నిబంధనలకు విరుద్ధంగా ఏఏజీ&comma; సీఐడీ చీఫ్‌ మీడియా సమావేశాలు నిర్వహించారని యునైటెడ్‌ ఫోరం ఫర్‌ ఆర్టీఐ క్యాంపెయిన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ గతంలో పిల్‌ వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.