పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు

Pakistan

Advertisements

&NewLine;<p>పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి&period; శనివారం ఉదయం పంజాబ్‌ ప్రావిన్స్‌లోని మియన్వాలిలోని వైమానిక స్థావరంపై ఆత్మాహుతి దాడులు జరిగాయి&period; ఈ పేలుళ్లు తమపనేనని తెహ్రీక్‌ ఇ జిహాద్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది&period; ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి పలువురు ఉగ్రవాదులు చొరబడినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది&period; ప్రాణనష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …