Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Crime నరసరావుపేట లో విషాదం

నరసరావుపేట లో విషాదం

by Rama
CRIME-SCENE

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గోనెపూడిలో విషాదం జరిగింది. ఏడుమంగళం వాగులో పడి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులు మణికంఠ,
నవీన్ కుమార్ గా గుర్తించారు. మృతులు మణికంఠ వయస్సు 10 సంవత్పరాలు, నవీన్ వయస్సు 8 సంవత్సరాలుగా బంధువులు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: