529
అన్నపూర్ణగా వున్న ఆంధ్రా రాష్ట్రాన్ని అరాచక ఆంధ్ర గా మార్చారని, జగన్ ను వెంకటేశ్వర స్వామి తో పోల్చడం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి. కొండపై రాజకీయాలు మాట్లాడటం వైసిపి నాయకులకు అలవాటుగా మారిందన్నారు. తిరుమలలో మార్గాని భరత్ మాటలను ఖండిస్తున్నామని.. ప్రజలకు మార్గాని భరత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.