Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshNeloore బీచ్ లో వ్యక్తి గల్లంతు..

బీచ్ లో వ్యక్తి గల్లంతు..

by Rama
A man died in beach

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మెరైన్ పోలీసులకు మత్స్యకారులకు సూచనలు చేశారు. గంట తర్వాత శవమై ఒడ్డుకు చేరాడు. కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు సంఘటన స్థలం చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి రాజంపేటకు చెందిన వాసిగా గుర్తించినట్లు సమాచారం. చనిపోయిన వ్యక్తి పేరు జావిద్ అని స్నేహితులు తెలియజేశారు. రాజంపేట నుండి మైపాడు బీచ్ కి సముద్ర స్నానానికి వచ్చినట్లుగా స్నేహితులు తెలిపారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039425
Total views : 196768

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: