Adilabaad

<p>adilabad news<&sol;p>&NewLine;

పది ఏళ్ల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదు..

<p>మంచిర్యాల జిల్లా మందమర్రిలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని జరగబోవు ఎన్నికలలో రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని సిపిఐ ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు à°Ÿà°¿…

Read more

కాంగ్రేస్ పార్టీ శ్రేణుల సమావేశం..

<p>మంచిర్యాల జిల్లా&comma; బెల్లంపల్లి మండలం&comma; కన్నాల గ్రామ పంచాయతీ లో నాతరీ స్వామి ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీ శ్రేణుల సమావేశం నిర్వహించారు&period; ముఖ్య అతిది à°—à°¾ బెల్లంప్లలి ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ పాల్గొన్నారు&period; వారి ఆధ్వర్యంలో à°…à°§à°¿à°• సంఖ్యలో కండువా…

Read more

సింగరేణి కార్మికులకు అండగా బీఆర్ఎస్

<p>మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం&comma; మందమర్రి డివిజన్&comma; కాసిపేట్ టు ఇంక్లిన్ బుగర్భ గని మైన్ పైన à°ˆ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ గేట్ మీటింగ్ లో టిబిజికెఎస్ యూనియన్ అధ్యక్షులు బి&period; వెంకట్రావు&comma; బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్…

Read more

బాల్క సుమన్ నిర్లక్ష్యమే రైలు ప్రమాదానికి కారణం..

<p>క్యాతనపల్లి మున్సిపాలిటీ రైల్వే గేటు వద్ద కేరళ ఎక్స్ప్రెస్ రైలు డికోని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన సంఘటన నిన్న రాత్రి చోటుచేసుకుంది&period; రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనం పై మంచిర్యాల నుండి రామకృష్ణాపూర్ వస్తున్న ఆర్కే1…

Read more

రైతుబంధు కావాలా? రాబంధు కావాలా?

<p>తాము మూడేళ్లు ఆలోచించి ధరణిని తీసుకువచ్చామని&comma; అలాంటి ధరణిని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తుందని&comma; à°ˆ విషయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే చెప్పారని ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు&period; గురువారం అదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన…

Read more

బెల్లంపల్లి లో కాంగ్రెస్ బహిరంగ సభ..

<p>మంచిర్యాల జిల్లాకు పిసిసి అధ్యక్షుడు సభలో పాల్గొననున్నారు…&excl;బెల్లంపల్లికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రానున్నారు&period; ఇందుకు సంబంధించి పాత బస్టాండ్ ఏరియాలోని సింగరేణి తిలక్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సభా ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం నుండి జనాన్ని సభకు తరలించానున్నారు ట్రాఫిక్…

Read more

రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన- జనక ప్రసాద్

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రైవేటీకరణను ప్రోత్సహించింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పార్లమెంటులో 13 మంది ఎంపీలు సంతకం చేయగా ప్రైవేటీకరణ చేయడం జరిగిందని దానిలో బాల్క సుమన్ కూడా à°’à°• ఎంపీ అని ఈరోజు ప్రైవేటీకరణ ఆపామని వాక్యానించడం పలు ఆశ్చర్యానికి గురి…

Read more

ఆసిఫాబాద్ లో సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాదసభ…

<p>కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జనసందోహంతో హోరెత్తిపోయింది&period; గులాబీ బాస్ అభిమానులు భారీగా à°ˆ సభకు తరలివచ్చారు&period; à°ˆ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఓటు చాలా విలువైనదని…ప్రతి ఒక్కరూ ఓటు…

Read more