అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.

<p>మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది&period; ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు&period; బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరించారు&period;…

Read more

ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు.

<p>కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు పడింది&period; సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణ కోసం ఐఐటీ మద్రాస్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది&period; ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి…

Read more

ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

<p>ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణపై సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయం నుంచి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు&period; à°ˆ సమావేశంలో హోం మంత్రి అనిత&comma; డీజీపీ హరీష్ కుమార్ గుప్తా &comma; ఇతర ఉన్నతాధికారులు నేరుగా పాల్గొనగా&comma; రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేంజ్…

Read more

ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.

<p>ఏపీలో భారీ పెట్టుబడులకు à°°à°‚à°—à°‚ సిద్ధమవుతోంది&period; అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20à°µ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది&period; రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడంతో పాటు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా&period;&period; 37 భారీ ప్రాజెక్టుల…

Read more

రైతుకు నీటి భరోసా.. సీఎం కీలక ఆదేశాలు.

<p>తెలంగాణలో సాగునీటి పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు&period; హైదరాబాద్‌లోని MCR HRDలో ఇరిగేషన్&comma; పౌర సరఫరాల శాఖలపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష జరిపారు&period; ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరద నీరు&comma; రిజర్వాయర్ల పరిస్థితి&comma; సాగునీటి విడుదలపై అధికారులతో చర్చించారు&period;…

Read more

ఐజీఐ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి బ్యాగ్‌లో కోతి పుర్రె కలకలం.

<p>న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది&period; విమానం ఎక్కేందుకు సిద్ధమైన à°“ ప్రయాణికుడి చేతి సంచిలో దాచి ఉంచిన పుర్రెను సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు&period; ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుడి బ్యాగ్‌ను ప్రీ-ఎంబార్కేషన్ సెక్యూరిటీ చెక్‌లో…

Read more

కొండమల్లేపల్లిలో మహిళ దారుణ హత్య.

<p>నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది&period; జేబీ కాలనీలో రూపారెడ్డి అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురయ్యారు&period; ఇంట్లో ఎవరూ లేని సమయంలో à°ˆ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు&period;కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌à°—à°¾…

Read more

నిజామాబాద్‌లో భార్యాభర్తల మృతి.

<p>నిజామాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది&period; ఆర్థిక ఇబ్బందులు&comma; అప్పుల ఒత్తిడి&comma; అనారోగ్య సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన à°“ భార్యాభర్తలు మృతి చెందారు&period; à°ˆ ఘటనతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది&period;విద్యుత్‌ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌à°—à°¾ పనిచేస్తున్న నరేష్‌…

Read more

పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అధికారుల చర్యలు.

<p>పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలోని వ్యాపార సముదాయాలపై అధికారులు చర్యలు చేపట్టారు&period; లీజు గడువు ముగిసినా దుకాణాలను ఖాళీ చేయకపోవడంతో&period;&period; అధికారులు షటర్లకు సీల్‌ వేశారు&period; లీజు పునరుద్ధరణపై అంగీకారం కుదరకపోవడంతో ఇంటర్మీడియట్‌ విద్యా శాఖ ఆదేశాల మేరకు à°ˆ…

Read more

రహదారి కావాలంటూ నల్గొండ జిల్లా గణపురం గ్రామస్తుల ధర్నా.

<p>తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలంటూ నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం గణపురం గ్రామస్తులు ఆందోళనకు దిగారు&period; బృందావన కాలనీకి రహదారి కావాలంటూ గుడిపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు&period; తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే నివాసం…

Read more