35
పింఛన్ దారులకు జులై 1న ఇంటివద్దే నగదును పంపిణీ చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.
రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని తెలిపారు. చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారని అన్నారు. జూలై ఒకటవ తేదీన వాలంటీర్లతో ఇంటివద్దనే పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ సామాజిక పద్ధతినే పాటిస్తుందన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వెంటనే మెగా డీఎస్సీ, రైతుల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్లు పెంపుపై సంతకం చేయడమే అందుకు నిదర్శనమని మంత్రి డోలా అన్నారు.
- విజయవాడ కలెక్టరేట్లో చంద్రబాబుతో పవన్ భేటీ
- వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం..
- ముంపు కష్టాలు వీడేలా .. అభయమివ్వు గణేశా
- బుడమేరు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సర్కార్
- కాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనాలు
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.