39
పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూటమి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. నరసాపురం పార్లమెంట్ బీజేపీ(BJP) అభ్యర్థి శ్రీనివాస వర్మ(Srinivasa Varma), పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సారధ్యంలో కూటమి శ్రేణులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పాలకొల్లు మండలం పూలపల్లి – వై జంక్షన్ నుంచి వేలాది మోటార్ సైకిళ్ళతో ర్యాలీ జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా మూడు మండలాల్లో 70 కిలోమీటర్ల మేర మోటార్ సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాల్గొన్నారు.
- ఏనుగుల దాడుల్లో 2,853 మంది మృతిదేశంలో ఏనుగుల దాడుల వల్ల గత ఐదేళ్లలో 2 వేల 853 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. ఒక్క గతేడాదిలోనే ఏకంగా 628 మంది గజరాజుల దాడుల్లో మృత్యువాత పడ్డారు. ఓ సభ్యుడు అడిగిన…
- జగన్ ను భయపెడుతున్న రెడ్ బుక్ రహస్యాలుతాను ఇంకా రెడ్బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి మరీ ఆయన రెడ్బుక్కు ప్రచారం కల్పిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ లాబీలో లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లీలో…
- ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ హనుమంతు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.