Guntur

మంత్రి జోగి రమేష్ హాట్ కామెంట్స్…

<&sol;p>&NewLine;<p>à°—à°¤ నెల 26à°µ తేదీ నుండి మూడు ప్రాంతాలనుండి మూడు రథాలు ఎక్కి జగనన్న కటౌట్ పెట్టీ బస్ యాత్ర చేస్తేనే జన సంద్రంగా మారింది&period; సైకిల్ తుప్పు పట్టింది&comma;గ్లాసు పగిలిపోయింది&period; పావలా కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు&period; చంద్రబాబు జైల్…

Read more

హిందూ – ముస్లిం భాయ్ భాయ్

<p>మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో à°“ ముస్లిం యువకుడు మత సామరస్యాన్ని చాటుకున్నాడు&period; అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు కార్తీక మాసం సందర్భంగా తాడేపల్లి మండలం నులకపేట లో మహేష్ రెడ్డి యువకుడు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు&period; à°ˆ…

Read more

వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్

<p>వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్ అనే నినాదంతో రెండో రోజు ప్రెస్ మీట్లో ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు&period;<br &sol;>వైసీపీ ప్రభుత్వ కేబినెట్ న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ అనే విధానాన్ని ఆమోదించింది&period;&period; ఇది కేవలం సీఎం…

Read more

అధికార పార్టీ ప్రభుత్వం 500 కోట్లు దోపిడీ..

<p>గుంటూరు జిల్లా పొన్నూరులో సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందని&comma; అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని చెప్పి హుకుం జారీ చేసిందని టిడిపి సీనియర్ నేత&comma; పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర…

Read more

విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం – నాదెండ్ల మనోహర్‌

<p>ఏపీలో విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు&period; ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు&period; మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన…

Read more

మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి..ఉమామహేశ్వర్ డిమాండ్

<p>మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి అని మైలవరం పోలీసుస్టేషన్ లో ఎస్&period;ఐ హరి ప్రసాద్ à°•à°¿ పిర్యాదు చేశారు&period; మండలంలోని పుల్లురు గ్రామంలో రూ&period;3 కోట్లు విలువైన నిలువ చేసిన మట్టిని తరలిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన…

Read more

టీడీపీ, జనసేన తొలి భేటీ మేనిఫెస్టో పై చర్చ

<p>గుంటూరు జిల్లాల్లో టిడిపి&comma; జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మరి కొద్దిసేపట్లో తొలిసారి సమావేశం కానుంది&period; టిడిపి తరపున యనమల రామకృష్ణుడు&comma; అశోక్ బాబు&comma; పట్టాభి హాజరు అవుతున్నారు&period; జనసేన నుంచి వరప్రసాద్&comma; à°¶à°¶à°¿ కుమార్&comma; శరత్ బాబు హాజరు అవుతున్నారు&period;రాష్ట్రంలో…

Read more

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం-గంటా అంజిబాబు

<p>బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు à°—à°‚à°Ÿà°¾ అంజిబాబు మాట్లాడుతూ…&period;రాహుల్ గాంధీ జోఢో యాత్ర తో ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్య వంతులు అయ్యారు&period;&comma;రాహుల్ గాంధీ నాయకత్వంలో à°ˆ దేశం అభివృద్ధి చెందుతున్నది అన్న నమ్మకం ప్రజలలో కలుగుతోంది రాష్ట్రంలో అధికారంలో…

Read more

నేడు టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో కమిటీ భేటీ

<p>అమరావతి…&period;<br &sol;>నేడు జనసేన&comma;టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది&comma; నేటి మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సమావేశం లో టీడీపీ నుంచి ముగ్గురు&comma;జనసేన నుంచి ముగ్గురు సభ్యులు పాల్గొననున్నారు&period; టీడీపీ నుంచి కమిటీలో సభ్యులుగా యనమల రామకృష్ణుడు&comma; అశోక్ బాబు&comma;…

Read more

నగరాల్లో ఆహ్లాదకర పార్కులు..

<p>రాష్ట్రంలోని నగరాలన్నింటిలో ఆహ్లాదకరమైన పార్క్ లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు&period; గుంటూరులో ఎంపి అయోధ్య రామిరెడ్డి&comma; ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి&comma; తదితర ముఖ్య నేతలతో కలిసి రూ&period;6&period;25 కోట్లతో అభివృద్ధి…

Read more