Srikakulam

ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం

<p>శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడులో సముద్రతీరానికి భారీ మృత తిమింగలం కొట్టుకు వచ్చింది&period; సముద్రం లో వేటకు వెళ్తున్న మత్స్యకారులు భారీ మృత తిమింగలాన్ని గుర్తించారు&period; సుమారు 10 టన్నుల బరువు&comma; 15 మీటర్ల వెడల్పుతో à°ˆ తమింగలం ఉందని…

Read more

తిరుమలలో భక్తుల రద్దీ..

<p>తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం&comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 14 à°—à°‚à°Ÿà°² సమయం పడుతుంది&period; తిరుమల శ్రీవారిని నిన్న 71&comma;123 భక్తులు దర్శించుకున్నారు&period; నిన్న హుండీ ఆదాయం&period;&period;3&period;84 కోట్లు&period;&period;శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26&comma;689 మంది&period; ఇంకా 26 కంపార్ట్మెంట్ లో భక్తులు…

Read more

నరసన్నపేట బహిరంగ సభలో పుష్ప వాణి శ్రీ కామెంట్స్..

<p>సభ లో ప్రజల్ని చూస్తుంటే నాగావళి వంశధార నదులు పోటెత్తియా అన్న రీతిలో ఉంది కృష్ణదాసు జగనన్నకు అభిమాన దాసుడు &period;&period; అట్టడుగు వర్గనికి చెందిన నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానంటే కారణం జగన్&period;&period; 1&comma;12&comma;795 కోట్లు సంక్షేమ ఫలాలను పేదలకు…

Read more

నరసన్నపేట బహిరంగ సభలో ధర్మాన కృష్ణదాస్ కామేంట్స్..

<p>అట్టడుగున ఉన్న కులాలను పైకి తీసుకొచ్చిన ఘనత జగన్ దే&period;&period; చంద్రబాబు నాయుడు ఎస్సీ లను కించపరిచేలా ఏ విధంగా మాట్లాడారో మీకు తెలిసిందే&period;&period; బీసీ&comma; ఎస్సీ&comma; ఎస్టీ&comma; మైనార్టీలకు సమాన ప్రాతిపదికన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాము&period;&period; రాష్ట్రం విడిపోయినప్పుడు…

Read more

శ్రీరామ్ చిట్స్ మోసాలు బైట పెట్టిన కస్టమర్లు..

<p>శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి శ్రీరామ్ చిట్స్ మోసాలు కస్టమర్లు బైట పెట్టారు&period; శ్రీరామ్ చిట్స్ యాజమాన్యం పాత కష్టమర్ à°² డాక్యూమెంట్ లతో లోన్లు వాడుకున్నారు&period; భాదితులకు కోర్టు నోటీసులు రావటం తో ఘరానా మోసం బైట పడింది&period; టెక్కలి…

Read more

వైసిపి ప్రభుత్వం పై రామ్మోహన్ నాయుడు ఆగ్రహం..

<p>వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని మండి పడ్డారు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు&period; అధికార పార్టీ నేతలకు ప్రచార ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ రైతుల విషయంలో లేదన్నారు&period; రాష్ట్రంలో ఇరిగేషన్ మినిస్టర్ రైతుల పాలిటి…

Read more

హత్య చేసింది అత్త మామలే..

<p>శ్రీకాకుళం జిల్లా… ఇచ్చాపురం… అక్టోబర్ 8à°µ తేదీన ఇచ్చాపురం మండలంలోని నీలాపు పుట్టుక గ్రామంలో గృహిణి నీలాపు మీనా కుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే&period; అయితే ఆమెను స్వయంగా ఆమె అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని&comma;…

Read more

ఎన్నికల సంఘాన్ని కలవనున్న అచ్చెన్నాయుడు..

<p>ఇవాళ ఎన్నికల సంఘాన్ని కలవనున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు&period;&period; ఏపీలో ఓట్ల అవకతవకలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయనున్న టీడీపీ&period;&period; నియోజకవర్గాల వారీగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లన్ని తొలగించారనే అంశంపై డేటా తయారు&period;&period; ఫాం-7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ…

Read more

సామాజిక సాదికార బస్సు యాత్ర..

<p>ఆమదాలవలస వైఎస్ఆర్ జంక్షన్ చేరుకున్న సామాజిక సాదికార బస్సు యాత్ర&period;&period; వైఎస్సార్ కూడలి నుండి బైక్ ర్యాలీ&period;&period; వైస్సార్ విగ్రహానికి జోనల్ ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి&comma; స్పీకర్ సీతారాం&comma; మంత్రి సీదిరి అప్పల రాజు పూలమాలలు వేసి నివాలులు అర్పించారు&period;&period; ఎమ్మెల్యేలు&comma;…

Read more

ఆస్తి గొడవల్లో దారుణ హత్య..

<p>కంచిలి మండలం కేశ్రపాడు పంచాయతీలో దారుణ హత్య… ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ&period;&period; హత్య గురైన వ్యక్తి బద్రి ఖేత్ర &lpar;32&rpar; à°—à°¾ గుర్తింపు… హత్య చేసినవాళ్లు హతుని యొక్క అన్నలు బద్రి కుర్మరావు&comma; బద్రి వాసు… ఘటనా స్థలానికి…

Read more